‘మంజుమ్మెల్ బాయ్స్’ అతి తక్కువ బడ్జెట్తో తెరకెక్కి రూ.200 కోట్లకుపైగా రాబెట్టింది. తాజాగా ఈ చిత్రాన్ని రజనీకాంత్ వీక్షించారు. సినిమా తనకెంతో నచ్చడంతో చిత్ర బృందాన్ని ఇంటికి ఆహ్వానించి ప్రశంసించారు. నటీనటుల యాక్టింగ్, మూవీ మేకింగ్ స్టైల్ను మెచ్చుకున్నారు. 2006లో కేరళలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే.