‘ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌’ను జాతికి అంకితమిచ్చిన రాజ్‌నాథ్‌

51చూసినవారు
‘ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌’ను జాతికి అంకితమిచ్చిన రాజ్‌నాథ్‌
ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌ సర్వే నౌకను భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శనివారం జాతికి అంకితం ఇచ్చారు. తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఆధ్వర్యంలో విశాఖలోని నేవల్‌ డాక్‌యార్డులో జరిగిన కార్యక్రమంలో నౌకాదళ అధిపతి అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌, తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి వైస్‌ అడ్మిరల్‌ రాజేశ్‌ పెందార్క పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్