రామకృష్ణ మఠం చీఫ్ స్వామి స్మరణానంద కన్నుమూత

63చూసినవారు
రామకృష్ణ మఠం చీఫ్ స్వామి స్మరణానంద కన్నుమూత
రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు స్వామి స్మరణానంద (95) మంగళవారం రాత్రి కోల్‌కతాలో కన్నుమూశారు. వయో సంబంధిత రుగ్మతలతో తుది శ్వాస విడిచారు. రామకృష్ణ మిషన్‌కు 2017లో స్మరణానంద 17వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మూత్రనాళ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న స్మరణానందను రామకృష్ణ మిషన్ సేవా ప్రతిష్ఠాన్‌లో (ఆస్పత్రి) జనవరి 29న చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్