నేటి నుంచి నారా భువనేశ్వరి యాత్ర

73చూసినవారు
నేటి నుంచి నారా భువనేశ్వరి యాత్ర
ఇవాళ నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్రను ప్రారంభించనున్నారు. ఈ యాత్రలో భాగంగా తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, గన్నవరంలో పర్యటించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనస్తాపం చెందిన మరణించిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. 'నిజం గెలవాలి' పేరుతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తూ ఆర్థిక సాయం అందజేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్