వైసీపీ ప్రభుత్వం కీలక ప్రకటన

79చూసినవారు
వైసీపీ ప్రభుత్వం కీలక ప్రకటన
ఏపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం దూసుకుపోతుంది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు ఎలక్షన్ ఇన్‌ఛార్జ్‌లు, అబ్జర్వర్లను నియమించగా.. తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. మంగళగిరి, పొన్నూరు- ఆళ్ల రామకృష్ణారెడ్డి, తాడికొండ, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్-మర్రి రాజశేఖర్, సత్తెనపల్లి, చిలకలూరిపేట, పర్చూరు, సంతనూతలపాడు, వేమూరు-మోదుగుల వేణుగోపాల్, రేపల్లె-గాదె మధుసూదన్ రెడ్డికి ఎన్నికల బాధ్యతలను అప్పగించింది.

సంబంధిత పోస్ట్