రామోజీరావు మృతి.. కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి (వీడియో)

57చూసినవారు
మీడియా దిగ్గజం రామోజీరావు పార్థివదేహాన్ని డైరెక్టర్ రాజమౌళి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఎమోషనల్ అయ్యారు. రామోజీ భౌతికకాయాన్ని చూడగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. రామోజీ నిర్మాతగా రాజమౌళి 'శాంతినివాసం' సీరియల్ తీశారు. బాహుబలి సహా ఎన్నో చిత్రాలను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించారు. ఈక్రమంలోనే రాజమౌళికి రామోజీరావుతో విడదీయరాని బంధం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్