సొంత పనులకు ఉద్యోగులను వాడుకున్న ఐఏఎస్ అధికారులు

52చూసినవారు
సొంత పనులకు ఉద్యోగులను వాడుకున్న ఐఏఎస్ అధికారులు
తెలంగాణ రాష్ట్రంలో పలు ఐఏఎస్ అధికారులు ఔట్సోర్సింగ్ సిబ్బందిని తమ ఇంటి పనులకు వినియోగిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై సీఎంవో దృష్టి సారించింది. కొందరు అధికారుల వద్ద 10 మందికి పైగా ఔట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నట్లు తెలిసింది. అధికారుల ఆఫీసుల్లో పనిచేసేందుకు ప్రభుత్వం అటెండర్లను సమకూరుస్తుంది. కానీ ఆఫీసర్లు మాత్రం పవర్ చేతుల్లో ఉండటంతో వారితో తమ సొంత పనులు చేయించుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్