ఆ విద్యుత్ అధికారులపై ఆరోపణల పర్వం

604చూసినవారు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మొహినాబాద్ మండల పరిధి చిలుకూరులో ఉన్న పోచమ్మ దేవాలయ పునర్నిర్మాణంలో భాగంగా దేవాలయ గోపురం పై నుండి వెళుతున్న విద్యుత్ వైర్ల నేపథ్యంలో స్థానిక ఏఈనీ సంప్రదించగా గత నెల రోజులుగా ఇబ్బందులకు గురిచేస్తూ , స్పందించకపోగా విద్యుత్ వైర్లను తొలగించడానికి లక్ష అరవై వేల రూపాయలను డిమాండ్ చేసినట్లు ఆలయ నిర్మాణ సభ్యులు శుక్రవారం మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తపరిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్