చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామేనా భీమ్ భారత్ ఆదివారం స్థానిక మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ. మీడియా ముఖంగా పిలుపునిచ్చారు. ఏప్రిల్ రెండవ తేదీన చేవెళ్ల మండల కేంద్రంలో గల కెసిఆర్ ఫంక్షన్ హాల్ లో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.