8 ఏళ్ల ప్రేమ.. పెళ్లయిన వెంటనే పారిపోయిన భర్త

55చూసినవారు
8 ఏళ్ల ప్రేమ.. పెళ్లయిన వెంటనే పారిపోయిన భర్త
తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. సిరుత్తనూర్‌ గ్రామానికి చెందిన రోస్లిన్‌ మేరీ (25) అనే యువతి అదే గ్రామానికి చెందిన రాజ్‌(28) అనే వ్యక్తి 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని యువతి కోరుతుండగా.. ప్రియుడు తిరస్కరిస్తూ వచ్చాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి కుటుంబీకుల ఒత్తిడితో సోమవారం రాజ్ ఓ ఆశ్రమంలో ప్రేయసికి తాళి కట్టి పారిపోయాడు. దీంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్