రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిద్దామని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేఎల్ఆర్ పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాదు నగరంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.