ఆ పరీక్షలకు హాజరైన విద్యార్థులు

63చూసినవారు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండల కేంద్రంలో సోమవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పదవ తరగతి పరీక్ష నేపథ్యంలో విద్యార్థులు పరీక్ష హాలుకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పరీక్ష హాలు వద్దన విద్యార్థిని విద్యార్థులను పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్ పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి పరీక్ష హాలుకు పంపిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్