నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

84చూసినవారు
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
దండుమైలారం 11 కేవీ ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఇబ్రహీంపట్నం విద్యుత్ ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు దండుమైలారం గ్రామ ఫీడర్ పరిధిలోని పరిశ్రమలకు, ఫౌల్ట్రీ ఫామ్స్, వ్యవసాయ బావులు, బోర్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు తెలిపారు. వినియోగదారులు ఈ అంతరాయన్ని గమనించి సహకరించాలని ఏఈ కోరారు.

సంబంధిత పోస్ట్