సీఎం రేవంత్ కు ఉత్తరం రాసి ఆత్మహత్య

11288చూసినవారు
ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిదిలో మంగళవారం చెట్టుకు ఊరి వేసుకొని జయంత్ అనే యువకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉత్తరం రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. తనను ప్రభుత్వ హాస్పిటల్ సుపరెండేoట్ రఘునాథ్, ఇబ్రహీంపట్నం ఎస్సై మైబెలి వేదింపులకు వలన చనిపోతున్ననాన్నని సుసైడ్ నోట్ రాశాడు. పోలీసులు మృతాదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్