హయత్ నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బొడ్డు భిక్షపతి

1922చూసినవారు
హయత్ నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బొడ్డు భిక్షపతి
హయత్ నగర్ లోని 14వ మేజిస్ట్రేట్ కోర్టు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్ అధికారి ప్రభాకర్ ప్రకటించారు. అధ్యక్షుడిగా బొడ్డు భిక్షపతి, ఉపాధ్యక్షుడిగా ఎ. రవి, ప్రధాన కార్యదర్శిగా సంతోష్ కుమార్, కోశాధికారిగా ఈశ్వర్ తోర్పునూరి, జాయింట్ సెక్రెటరీగా బండి నరేష్, లైబ్రరీ సెక్రెటరీగా సతీష్, స్పోర్ట్స్ ఆండ్ కల్చరర్ సెక్రెటరీగా శివకుమార్, మహిళ ప్రతినిధిగ సరితలు ఎన్నికయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్