ఈటలకు మద్దతుగా కార్పొరేటర్ ప్రచారం

58చూసినవారు
ఈటలకు మద్దతుగా కార్పొరేటర్ ప్రచారం
మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి కోరారు. శనివారం ఆయన బీఎన్ రెడ్డి నగర్, వైదేహినగర్, శ్రీకృష్ణదేవరాయనగర్ కాలనీల్లో కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈటలను గెలిపిస్తే ఎల్బీనగర్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్