ధ్యానాంజనేయ స్వామి ఆలయ హుండీ లెక్కింపు

85చూసినవారు
ధ్యానాంజనేయ స్వామి ఆలయ హుండీ లెక్కింపు
రంగారెడ్డి జిల్లాలో ప్రసిద్ధి చెందిన కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయంలోని హుండీని బుధవారం లెక్కించారు. భక్తులు స్వామి వారికి కానుకల రూపంలో 3 నెలలకు గాను రూ. 32, 89,015 రూపాయిలు నగదు, డాలర్లు, యూకే ఫౌండ్లు సమర్పించారని ఆలయ ఈఓ శ్రీనివాస శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ నల్లా రఘుమారెడ్డి, ధర్మకర్తలు మధు సాగర్, శ్రీనివాస యాదవ్, అంజిరెడ్డి, అర్చకులు ఆలయ సిబంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్