ఇఫ్తార్ విందుకు హాజరైన మధు యాష్కీ గౌడ్

59చూసినవారు
ఇఫ్తార్ విందుకు హాజరైన మధు యాష్కీ గౌడ్
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ వలావుల్లా సమీర్ ఆధ్వర్యంలో మాసబ్ ట్యాంక్ లోని ఖాజా మెన్షన్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ హాజరయ్యారు. పవిత్ర రంజాన్ మాసం ముస్లిం సోదరులకు ఎంతో ప్రీతిపాత్రమైనదని, నియమ నిష్ఠలతో భగవంతుడిని ఆరాధిస్తారనని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్