పాస్టర్ & క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ

647చూసినవారు
మణిపూర్ ఘటనలో జరిగిన మారణ హోమం, మహిళలపై అత్యాచారాలను నిరసనగా ఎల్బీనగర్ నియోజకవర్గం పాస్టర్ & క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ ఆదివారం నిర్వహించారు. ఎల్బీనగర్ చౌరస్తా మహనీయుల కూడలి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు జాకోబ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి మహిళలపై జరుగుతున్న హత్యలు అత్యాచారాలను రూపుమాపలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్