జీఓ 46 రద్దు చేయాలని నిరుద్యోగుల ఆందోళన

577చూసినవారు
జీఓ 46 రద్దు చేయాలని, గ్రూప్ 1, 2, 3 పోస్టులు పెంచాలని కోరుతూ నిరు ద్యోగులు దిల్సుఖ్ నగర్ రాజీవ్ చౌక్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సమస్య లపై ఇందిరాపార్కు వద్ద నిర్వహించ తలపెట్టిన నిరుద్యోగ మార్చ్, దీక్షకు అనుమతి ఇవ్వకపోవటంతో దిల్ సుఖ్ నగర్ లో వందలాది మంది ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్