నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగల బీభత్సం

69చూసినవారు
నాగోల్ జయపురి కాలనీ గోల్డెన్ లీవ్స్ విల్లాస్ లో శనివారం అర్ధరాత్రి దొంగల బీభత్సం సృష్టించారు. తాళం వేసిన రెండు విల్లాస్ లో తలుపులు పగలగొట్టి చోరికి పాల్పడ్డారు. విల్లా నెంబర్ 22, 89 లలో భారీగా డబ్బు, బంగారం చోరీ జరిగినట్లు సమాచారం. గేటెడ్ కమ్యూనిటీలలో కొన్ని సీసీ కెమెరాలు, సెక్యూరిటీ వ్యవస్థలు సరిగ్గా పని చేయడం లేదంటూ బాధితులు ఆరోపించారు. చోరికి పాల్పడిన వారు దార్ గ్యాంగ్ గా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్