గిరిజన సంక్షేమానికి కాంగ్రెస్ ఆపన హస్తం

59చూసినవారు
మహేశ్వరం నియోజకవర్గంలో గురువారం జరిగిన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతోత్సవంలో ఇన్‌ఛార్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, తీగల కృష్ణారెడ్డి కలిసి పాల్గొన్నారు. మహేశ్వరం మండలం ఉప్పుగడ్డ తండాలో జరిగిన సేవాలాల్ మహారాజ్ జయంతిలో పాల్గొని ఆలయ నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం జరిగిన సేవాలాల్ ర్యాలీలో కేఎల్ఆర్, టీకేఆర్ పాల్గొన్నారు. గిరిజన సంక్షేమానికి నాడు నేడు పాటుపడింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్