శ్రీ రామానుజ సహస్రాబ్దిలో శరన్నవరాత్రి మహోత్సవాలు

50చూసినవారు
శ్రీ రామానుజ సహస్రాబ్దిలో శరన్నవరాత్రి మహోత్సవాలు
శంషాబాద్ మండల్ చింతల గ్రామంలోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం మొదటి రోజు అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. రెండవ రోజు వీరలక్ష్మి అలంకారంలో ఈ శరన్నవరాత్రు ఉత్సవాలలో భాగంగా ఉదయం శ్రీ అహోబిల జీయర్ స్వామి వారిచే సుందరకాండ పారాయణ హోమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే సాయంత్రం అమ్మవారికి అష్టోత్రం అర్చన జరుగుతాయి.

సంబంధిత పోస్ట్