కబ్జాదారుల కోరలు పీకేస్తాం: కెఎల్ఆర్

80చూసినవారు
బడంగ్ పేట, మీర్ పేట్ కార్పొరేషన్లల్లో మాయమైన చెరువులను మళ్లీ రీస్టోర్ చేసేలా, కబ్జాదారులపై పీడీ యాక్టు కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటామని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి హెచ్చరించారు. గురువారం మహేశ్వరంలో ఆయన మాట్లాడుతూ త్వరలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెరువులను పరిశీలిస్తారని తెలిపారు. ఉన్నతాధికారులతో రివ్యూ చేస్తామని కేఎల్ఆర్ చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్