రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డు పై ప్రమాదం

59చూసినవారు
రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డు పై ఆదివారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఇటుకల లోడుతో వెళ్తున్న వాహనం టైర్ ఒక్కసారిగా పేలడంతో వాహనం బోల్తా కొట్టింది. అటుగా వస్తున్న బస్సు తప్పించ బోయి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ కారును ఢీ కొట్టుకుంటూ ఢీవైడర్ ను ఢీ కొన్నారు. బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికుల్లో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని స్థానిక హాస్పిటల్ కి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్