స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో కౌన్సిలర్

54చూసినవారు
స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో కౌన్సిలర్
మణికొండ మున్సిపాలిటీ 15వ వార్డు లో హనుమాన్ నగర్ కాలనీలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా కమిషనర్ ప్రదీప్ కుమార్, కౌన్సిలర్ బుదోళ్లు కావ్య శ్రీరాములు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ గృహ నివాసదారులు తడి పొడి చెత్త వేరు చేసి వాహనంలో వేయ్యాలని, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు.

సంబంధిత పోస్ట్