లేడి చైన్ స్కాచర్ హల్ చల్

22045చూసినవారు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో లేడి చైన్ స్కాచర్ హల్ చల్ చేసిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.ఉప్పర్ పల్లి లోని ఇంట్లో కి చోరబడి నర్సమ్మ అనే వృద్దురాలి పై విచక్షణారహితంగా దాడి చేసి 2. 5 తులాల బంగారం లాకెళ్లిన లేడి కిలాడి తెరుకునే లోపు లేడి కిలాడి స్నాచర్. పరుగులు తీసినట్లు తెలిపారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్