కేసుల సత్వర పరిష్కారం కోసం లోక్ అదాలత్ లను వినియోగించుకోవాలి

72చూసినవారు
కేసుల సత్వర పరిష్కారం కోసం లోక్ అదాలత్ లను వినియోగించుకోవాలి
రాజేంద్రనగర్ లో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని రాజేంద్రనగర్ మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, 11వ అదనపు న్యాయమూర్తి నీలిమ ఆద్వర్యంలో శనివారం నిర్వహించారు. ఇందులో భాగంగా మెుత్తం 2798 కేసులను పరిష్కరించారు. ఇందులో రాజీపడిన కేసులు 257, అడ్మిషన్ కేసులు 326, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 1904, ఈ-పెట్టి కేసులు 74, విద్యుత్ చౌర్యం కేసులు 117, బ్యాంకు కేసులు 5 పరిష్కరించారు.

సంబంధిత పోస్ట్