అత్యంత ఖరీదైన ఎన్నికలు..!!

1564చూసినవారు
అత్యంత ఖరీదైన ఎన్నికలు..!!
ఈ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1, 439 మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, 19 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఉన్నారు. 850 మందికి పైగా ఓటర్లు బీఆర్ఎస్ కు సంబంధించిన వారు ఉండగా, 350 మంది కాంగ్రెస్ పార్టీ, 50 మంది బీజేపీ, మిగతా ఇతర పార్టీలు, స్వతంత్రులు ఉన్నారు. రాష్ట్రంలో అధికార మార్పు జరగడంతో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్