సీఎం చంద్రబాబు సంచల వ్యాఖ్యలు

66చూసినవారు
సీఎం చంద్రబాబు సంచల వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తన రెండు కళ్లు అని సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి పునర్ వైభవం వస్తుందని బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌కు విచ్చేశారు చంద్రబాబు. ఈ సందర్భంగా ఆదివారం నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో షాద్ నగర్ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్