మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

75చూసినవారు
బండి సంజయ్ కి భద్రత ఇచ్చి ర్యాలీ చేయించారు. బండి సంజయ్ చర్చలకు పిలిచినా లాభం ఉండదు. బండి సంజయ్ ఏం చదువుకున్నారు. ప్రశ్నాపత్రాలు లీక్ చేయడమే బండి సంజయ్ కి తెలుసు. గ్రూప్ 1 అభ్యర్థులను చర్చలకు పిలవక పోవడం దారుణం అభ్యర్థులను ప్రభుత్వం పశువుల్ల చూస్తుంది సుప్రీంకోర్టు నిర్ణయం వరకు ఆగాల్సింది అంటూ శనివారం మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచల వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్