భాగ్యనగరంలో నిరసన వెలువలు

64చూసినవారు
ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఢిల్లీ ముఖ్యమంత్రి క్రేజీ వాల్ ను అక్రమంగా అరెస్టు చేసిన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు శుక్రవారం హైదరాబాద్ నగరంలోని బిజెపి పార్టీ కార్యాలయం ముందు నిరసన ధర్నాలు చేపట్టినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్