నైపుణ్యాలతో కూడిన విద్యతోనే విద్యార్థులు ఏ రంగంలో నైనా రాణిఃచగలరని గుజరాత్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆర్. బి జడేజా అన్నారు. మంగళవారం హైదరాబాద్ సోమాజిగూడలో గుజరాత్ కు చెందిన మార్వాడి యూనివర్సిటీ ఏర్పాటు చేసిన అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాన్ని సి ఎఫ్ ఓ హార్దిక్ దుద్దిల్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్లోబలైజేషన్ నేపథ్యంలో ప్రపంచమే గురు గ్రామంగా మారుతుందని అన్నారు.