కట్టుదిట్టంగా ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్

85చూసినవారు
కట్టుదిట్టంగా ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్
ఫిబ్రవరి 28నుండి నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో దానికి సంబంధించిన ఇంటర్ జవాబు పత్రాల స్పాట్ వాల్యూయేషన్‌ను బోర్డు మరింత కట్టుదిట్టంగా నిర్వహిస్తోంది. వాల్యూయేషన్ కేంద్రాల్లోకి ఫోన్లను అనుమతించకూడదని ఆదేశించింది. గతంలో సమస్యలను దృష్టిలో పెట్టుకుని మంగళవారం ఈ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. నాణ్యమైన మూల్యాంకనం కోసం ఒక్కొక్కరికి రోజుకు 30 పేపర్లు మాత్రమే ఇస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్