రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ రాయదుర్గం తదితర ప్రాంతాలలో శనివారం ఉదయం నుండి అకాల భారీ వర్షం కురుస్తున్నట్లు స్థానికులు తెలియజేశారు. అకాల భారీ వర్షం కారణంగా వాహనదారులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలియజేశారు. అకాల భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలని జలమయమైనట్లు తెలిపారు.