గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

6692చూసినవారు
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం చౌదరి గూడ లాల్ పహాడ్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో వనంపల్లికి చెందిన వెంకటయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలియజేశారు. జరిగిన ఘటనపై స్థానిక పోలీస్ సిబ్బంది వారు ప్రమాదకద్ర స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్