చలివేంద్రాన్ని ప్రారంభించిన సీఐ ప్రతాప్ లింగం

58చూసినవారు
వేసవి కాలం దృష్ట్యా షాద్‌నగర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రం కరెంట్ ఆఫీస్ ఎదురుగా గల పోచమ్మ అమ్మవారి టెంపుల్ సమీపంలో పట్టణ బిజెపి యువ నాయకులు, 10వ వార్డు వాసిని, న్యూ సిటీ కాలనీ నివాసిని శ్రీనివాస్ చారి ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పట్టణ స్థానిక సిఐ ప్రతాప్ లింగం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి స్థానిక నేతలు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్