పోటీలో ఉన్న తండ్రీ కొడుకులు వీరే..

7453చూసినవారు
పోటీలో ఉన్న తండ్రీ కొడుకులు వీరే..
ఏపీలో వచ్చే ఎన్నికల్లో తండ్రీకొడుకులు పోటీ చేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేస్తుండగా, లోకేశ్ మంగళగిరి నుంచి బరిలో ఉన్నారు. మైదుకూరు టీడీపీ అభ్యర్థిగా పుట్టా సుధాకర్ యాదవ్, ఆయన కొడుకు పుట్టా మహేశ్ యాదవ్ ఏలూరు ఎంపీ స్థానానికి పోటీ చేయనున్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు, ఆయన కుమారుడు సునీల్ యాదవ్ ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అదృష్టం పరీక్షించుకోనున్నారు.

సంబంధిత పోస్ట్