రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన దాత సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం వేద పాఠశాల విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు కాశీ జగద్గురు, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ విశాల విశ్వం దంపతులు, వేద పాఠశాల అభివృద్ధి కమిటీ కాశీనాథ్, అగ్గనూర్ బసవేశ్వర్, భువనేశ్వర్, వేద పాఠశాల అర్చకులు తదితరులు పాల్గొన్నారు.