జిల్లా ఎస్సీ మోర్చ ఉపాధ్యక్షులుగా నరసింహ ఎన్నిక

65చూసినవారు
జిల్లా ఎస్సీ మోర్చ ఉపాధ్యక్షులుగా నరసింహ ఎన్నిక
బీజేపీ రంగారెడ్డి జిల్లా ఎస్సీ మోర్చ ఉపాధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండలం కిషన్ నగర్ గ్రామానికి చెందిన విట్యాల నరసింహను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య, ఎస్సీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యెంకనోళ్ళ వెంకటేష్ అభినందించి శాలువాతో సన్మానించినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్