రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామంలో సోమవారం
హోలీ పండుగ సంబరాల
ు గ్రామస్తులంతా ఘనంగా జరుపుకున్నారు. మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డినీ గ్రామ యువకులంత
ా కలిసి
హోలీ పండుగ శుభాకాంక
్షలు తెలిపి రంగురంగుల కలర్లను పూసుకున్నారు. గ్రామ యువకులు అంత కలిసి మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డి తో కలిసి స్టెప్పులు వేశారు.