మోడీ నినాదంతో ముందుకు వెళ్దాం: బిజెపి నేత

1085చూసినవారు
మోడీ నినాదంతో ముందుకు వెళ్దాం: బిజెపి నేత
షాద్ నగర్ పట్టణానికి చెందిన ప్రముఖ మూవీస్ ఆర్టిస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్. ఎన్. రాము బిజెపి ఎంపీ అభ్యర్థి డికే అరుణ, కీషన్ రెడ్డిల సమక్షంలో మంగళవారం బీజేపీ పార్టీలో చేరారు. ఇందులో భాగంగా ఆయనకు డికే అరుణ, కిషన్ రెడ్డిలు కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. దేశం భద్రతగా ఉండాలంటే మోడీ నినాదంతో ముందుకు వెళ్దాం అంటూ యువతకు పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్