స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం: ఎమ్మెల్సి

66చూసినవారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం: ఎమ్మెల్సి
పాలమూరు ప్రజల రుణం టీచుకోలేనిదని తన గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి పాధాబివందనాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ షాద్నగర్ వాస్తవ్యులు నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం మక్తల్ నియోజకవర్గం లో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి స్థానిక సంస్థల ఎన్నికలలో ఎమ్మెల్సిగా గెలుపొందిన నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్