రోడ్డు మరమ్మత్తును చేపట్టాలి: శ్రీను నాయక్

68చూసినవారు
రోడ్డు మరమ్మత్తును చేపట్టాలి: శ్రీను నాయక్
షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట్ మండలం మండల పరిధిలోని వర్షం తాకిడికి పాడైన రోడ్డు మరుమత్తులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం & సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం కేశంపేట మండల తాసిల్దార్ కి వినతి పత్రాన్ని సమర్పించినట్లు వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కన్వీనర్ శ్రీను నాయక్ సిఐటియు మండల కన్వీనర్ బేరి శ్రీనివాస్ తెలిపారు.

సంబంధిత పోస్ట్