వన మహోత్సవం యజ్ఞంలా కొనసాగాలి: ఎమ్మెల్సీ

53చూసినవారు
వన మహోత్సవం యజ్ఞంలా కొనసాగాలి: ఎమ్మెల్సీ
వనమహోత్సవం ఒక యజ్ఞంలా కొనసాగాలని మహబూబ్నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. వన మహోత్సవంలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ డిగ్రీ కళాశాల మైదానం, పట్టణంలోని ఇతర ప్రాంతాల్లో వన మహోత్సవం కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణ మున్సిపల్ చైర్మన్ నరేందర్ కమిషనర్ చీమ వెంకన్న‌ తో కలిసి మొక్కలు నాటారు.

సంబంధిత పోస్ట్