కొట్లాటకు బ్రేక్ ఇయ్యండి,నిమజ్జనం అయ్యే వరకు ఆగండి: మంత్రి

53చూసినవారు
పరిపాలించడం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య అని శాంతిభద్రత లను ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎవరు భంగం కలిగించినా, అది మా పార్టీ వాళ్లైనా, కేటీఆర్‌ అయినా, ఇతర బీఆర్ఎస్ నాయకులైనా కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్