సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి

68చూసినవారు
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి
స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా శనివారం మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. 60 సంవత్సరాలు పైబడిన వారు ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రహమత్ సూచించారు. సీజనల్ వ్యాధులు రాకుండ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి అని తెలిపారు.

సంబంధిత పోస్ట్