పెళ్ళి సాకుతో అత్యాచారం.. విషం తాగిన బాలిక (వీడియో)

58చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. అక్కడ ఓ మైనర్ బాలికకు సోను అనే యువకుడితో ప్రేమ వ్యవహారం నడిచింది. పెళ్లి సాకుతో యువకుడు మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్ని రోజుల తర్వాత ప్రియుడు పారిపోయాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక తన ప్రియుడి ఇంటికి చేరుకుని విషం తాగింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్