ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావుకు తెలంగాణ హైకోర్టు ఊరటను ఇచ్చింది. చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో పంజాగుట్ట పీఎస్లో నమోదైన కేసును కొట్టివేసింది. ఈ కేసులో పోలీసులు హరీశ్ రావు, రాధాకిషన్లనురాధాకృష్ణ్లను నిందితులుగా చేర్చారు. హరీశ్ రావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు, ఆరోపణలను తోసిపుచ్చింది.