ఆ స్థానాల్లో భారీ భద్రత నడుమ రీపోలింగ్

79చూసినవారు
ఆ స్థానాల్లో భారీ భద్రత నడుమ రీపోలింగ్
మణిపూర్‌లోని ఇన్నర్ మణిపూర్ పార్లమెంట్ స్థానంలోని 11 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీశారు. ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు భారీభద్రత ఏర్పాటు చేశారు. కాగా, ఈనెల 19న జరిగిన పోలింగ్‌లో దుండగులు ఈ కేంద్రాల్లోకి చొరబడి విధ్వంసం చేయడంతో ఈ పోలింగ్‌ను ఈసీ రద్దు చేసింది.

సంబంధిత పోస్ట్